AP24x7 ఛానెల్ యొక్క అధినేత, జర్నలిస్టు అయిన వెంకటకృష్ణ గారు కరోనా విషయంలో ప్రభుత్వానికి గట్టి సూచనలు అందించారు. స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా ధియేటర్లు రెండు,మూడు వారాలు మూసివేయడం మంచిదనే తన అభిప్రాయం తెలియజేశారు. తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను స్కూళ్లకు పంపవద్దని మనవి చేశారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం.
No comments:
Post a Comment