బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...

 బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...

బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...


WhatsApp group links in English

WhatsApp group links in English
WhatsApp group links in English: Hi guys, this time the WhatsApp group participation links are back with the WhatsApp group links in English 2020 where you can practice your English on WhatsApp with strangers and improve your speaking skills. Before joining any of the English groups, be sure to follow the group rules, otherwise you will be removed from the group administrator.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్

Central-home-minister-amit-shah-tests-negative-for-covid-19
అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్
కరోనా పాజిటివ్ తో హాస్పటల్ లో జాయినయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా మహమ్మారి నుండి  కోలుకున్నారని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని షా సహచర బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ మనోజ్ తివారీ ఆదివారం ట్విటర్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, షా అభిమానులు కుదుటపడ్డారు. 55ఏళ్ల అమిత్ షా.. జులై 29నాటి కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. షా తర్వాత అర డజను మంది కేంద్ర మంత్రులు కరోనా పాజిటివ్ గా తేలడం గమనార్హం. వారిలో ''భాబీజీ అప్పడాలు తింటే కరోనా రాదంటూ'' ప్రచారం చేసిన అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఉన్నారు. మొత్తానికి వారం రోజుల్లోపే షా కొవిడ్ నుంచి కోలుకోవడం గమనార్హం.


India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

india-surpasses-italy-in-corona-deaths
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
భారత దేశంలో కరోనా కేసులు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా 779 మరణాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్కరోజు 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 16.4 లక్షలు దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 547726 కాగా రికవరీలు 1060000 ఉన్నాయి. మరణాలు 35817గా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 31 మంది మరణించారు.

కరోనా కేసుల్లో మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35132 మంది మృతి చెందగా ఇండియాలో 35817 ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

indian-Central-government-New-educational-policy
కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య
దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దాదాపుగా అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు దేశంలో అమలు అవుతున్న విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తూ జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020) పేరిట రూపొందిన నివేదికకు మోదీ సర్కారు బుధవారం ఆమోద ముద్ర వేసింది. వెరసి మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా అమలు అవుతున్న విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్న కీలక విషయంతో పాటు ఆయా తరగతుల నుంచి పై తరగతులకు వెళ్లేందుకు నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని కూడా సమూలంగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా నిర్బంధ విద్యను కొనసాగించాలని కూడా మోదీ సర్కారు తీర్మానించింది. ఇప్పటిదాకా నిర్బంధ విద్య 14 ఏళ్ల వయసు వరకు మాత్రమే పరిమితం కాగా... దానిని 18 ఏళ్లకు పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే...

ISIS seeks to inflict corona on India .. | భారీ కుట్రకు తెర : భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్..

భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్.. 

ISIS seeks to inflict corona on India ..
భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్
దారుణమైన మైండ్ సెట్ తో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.

భారత్ ను దెబ్బ తీయటం కోసం ఐసిస్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.

Related Posts Plugin for WordPress, Blogger...