మన దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పసికందుల నుండి పండు ముదుసలి వరకూ అత్యాచార మృగాలకు బలవుతూనే ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోతూనే ఉన్నారు. ఇక నుండి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన చట్టాలను ఏవిధంగా మార్చాలి? మీ సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి. నలుగురికి అవగాహన కల్పించండి.
No comments:
Post a Comment